ప్రజల మనిషి, నిస్వార్థ నాయకుడు - నాగం తిరుపతి రెడ్డి



ఒక సామాన్య వ్యక్తి నుంచి ప్రజా నాయకుడిగా ఎదిగి ప్రజల కోసం నిరంతరం తపన పడుతూ, ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని తెలుసుకుంటూ వాటిని తీర్చడానికి కృషి చేస్తూ, ప్రజల మనసుల్ని గెలుచుకున్న వ్యక్తి నాగం తిరుపతి రెడ్డి. సాయం కోరి వచ్చిన వారికీ వెన్ను చూపని నైజం అతనిది.

సొంతవారికి కష్టం వస్తేనే ఆదుకొని ఈరోజుల్లో, కులమతాలకు అతీతంగా సేవ చేయడం NTR మానవతా దృక్పథానికి నిదర్శనం. జీవనం కోసం భాగ్యనగరానికి వలస వచ్చి గొప్ప వ్యాపార వేత్తగా స్థిరపడి పేదవారి కష్టాలకు చెలించి వారికీ సహాయం అందించాలన్న ఆలోచనతో నాగం తిరుపతి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు (Nagam Thirupathi Reddy Charitable Trust ). ఎన్నో వేల జీవితాలలో వెలుగుల్ని నింపారు. ప్రజల అభిమానాన్ని చొరగొన్నారు.


ప్రజల మనిషై, ప్రజల కష్టాలను తీర్చే వ్యక్తిత్వం ఉంటె చాలు లీడర్ గా ఎదిగినట్టే అలాంటి లీడర్ కు అసలైన నిర్వచనం NTR (Nagam  Thirupathi  Reddy ).

అందుకే ఆయన ఏ ఊరు వెళ్లిన ప్రజలు తమ మనిషిగానే చూస్తారు. కులమతాలకు అతీతంగా, ఆయన బాగుండాలని వనపర్తి జిల్లా ప్రజలు ఆకాంక్షిస్తారు.

స్వార్ధ రాజకీయాలే పరమావధిగా మారిపోయిన నేటి రాజకీయ ప్రపంచంలో నాగం తిరుపతి రెడ్డి లాంటి దృవతారలు కోటికి ఒక్కరు మాత్రమే ఉంటారు. భవిష్యత్ తరాల రాజకీయాలు ఎలా ఉండాలో మార్గదర్శకం చేసే ఇలాంటి వారు ఉంటే, ప్రజల వద్దకు ఓట్ల కోసం వెళ్లనవసరం లేదు. ప్రజలే తమ అభిమాన నాయకుడికోసం తండోపతండాలుగా తరలివచ్చి ఓట్లు వేస్తారు.


Comments

Popular posts from this blog

విజన్ ఇండియా నాగం తిరుపతి రెడ్డి ప్రస్థానం । వనపర్తి నియోజకవర్గం

అసలైన నాయకుడికి నిర్వచనం నాగం తిరుపతి రెడ్డి