Posts

Showing posts from September, 2018

ప్రజా నాయకుడు నాగం తిరుపతి రెడ్డి - NTR

Image
నాగం తిరుపతి రెడ్డి గారి ప్రస్థానం నాగం తిరుపతి రెడ్డి వనపర్తి జిల్లా, రెవెళ్ల మండలం, నాగపూర్ గ్రామానికి చెందిన వారు. 1974 వ సంవత్సరం డిసెంబర్ 24 న నాగం కృష్ణా రెడ్డి, సుభద్రమ్మ దంపతులకు అతి సామాన్య రైతు కుంటుంబం లో జన్మించారు. సొంతంగా వ్యాపారం చేయాలన్న ఆలోచన, తానే పదిమందికి జీవనోపాధి కల్పించాలన్న ఆశయంతో 1994  లో హైదరాబాద్ కు వలస వచ్చారు. సామాన్య రైతు కుటుంబంలో జన్మించడం ప్రతి పేద మధ్యతరగతి వారి కష్టాలు తెలిసిన మనిషిగా వారికీ సొంత ఇంటి కల అందుబాటు దరలోకి తేవాలన్న ఉద్దేశంతో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. 1997 లో ఐశ్వర్య ఎస్టేట్స్ తో ప్రారంభమైన ప్రస్థానం, విజన్ ఇండియా తో కొనసాగుతూ "రేపటి ప్రపంచాన్ని ఈరోజే నిర్మిద్దాం" అన్న నినాదం తో ముందుకు సాగుతూ - శ్రీవనం, విజన్ ప్యారడైస్ లాంటి ఎన్నో ప్రతిష్టాత్మకమైన వెంచర్లతో కస్టమర్ల నమ్మకాన్ని పొంది విజయం దిశగా దూసుకెళ్తుంది. "ఆశయం గొప్పదైతే ప్రతిఫలం గొప్పగా ఉంటుందని" నమ్మిన వ్యక్తి నిరంతరం వెలిగే సూర్యుడిని చూసి చీకటి భయపడుతుంది అలాగే నిరంతరం శ్రమించే వాన్ని చూసి ఓటమి భయపడుతుంది అన్న వివేకానంద సూక్తికి అసలైన నిద